200 కిలోల గంజాయి పట్టివేత

విశాఖ : ముంచంగిపుట్టలోని కిలగాడ జంక్షన్‌ వద్ద 200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఐదుగురి వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.