విజయభేరి సభ విజయవంతం.కాంగ్రెస్ నేతల్లో నూతన ఉత్సవం.
తాండూరుసెప్టెంబర్18(జనంసాక్షి) తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభ విజయవంతమైందని తాండూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అభిబ్ లాల పేర్కొన్నారు. ఆదివారం తాండూర్ నుండి భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి రావడంతో కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభ విజయవంతంఅయిందని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబిబ్ లాల మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విజయబేరీ సభలో ఆరు పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పెరిగిందని తెలిపారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడించారు. కలిసికట్టుగా కృషి చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాంది పలికి విజయమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
- ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
- మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
- నేడు దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
- కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా
- కస్తూరి రంగన్కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం
- బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్
- కేసీఆర్ స్పీచ్పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
- భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
- ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ
- మరిన్ని వార్తలు