300 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కర్నూలు : కర్నూలు జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలోని కొలిమిగుండ్ల పాలాల్లో దాచిపెట్టిన 300 ఎర్రచందనం దుంగలను బుధవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.