ఖమ్మం, అక్టోబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వృత్తి వ్యతిరేక విధానాల వల్ల కల్లు గీత వృత్తి పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘాలకు లైసెన్సులు రెన్యువల్ను ఎలాంటి కోత లేకుండా ఉచితంగా అమలు చేయాలని, దాని ద్వారా కల్లుగీత కార్మికులను ఆదుకోవాలని ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారులను కోరారు. వివిధ రకాల ఖర్చుల పేర్లు చెప్పి ఒక్కొక్క సొసైటీకి మూడు నుంచి నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. కల్లుగీత సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో అంతడబ్బు చెల్లించే స్థితిలో కార్మికులు లేరని నాగేశ్వరరావు అన్నారు.
తాజావార్తలు
- బస్వాపూర్ సర్పంచ్ గా నజ్మా సుల్తానా
- వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి
- రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు కేటీఆర్ ఘన నివాళి
- జీవో తప్ప జీవితం మారలే
- ఎన్నికలను బహిష్కరించిన ఎర్రవల్లి గ్రామస్థులు
- అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
- ఆరాటం ముందు ఆటంకం ఎంత?
- కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు
- కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు
- ఇది ప్రజా పోరాటం.. పెద్ద ధన్వాడలో మిన్నంటిన సంబరాలు
- మరిన్ని వార్తలు



