ఖమ్మం, అక్టోబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వృత్తి వ్యతిరేక విధానాల వల్ల కల్లు గీత వృత్తి పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘాలకు లైసెన్సులు రెన్యువల్ను ఎలాంటి కోత లేకుండా ఉచితంగా అమలు చేయాలని, దాని ద్వారా కల్లుగీత కార్మికులను ఆదుకోవాలని ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారులను కోరారు. వివిధ రకాల ఖర్చుల పేర్లు చెప్పి ఒక్కొక్క సొసైటీకి మూడు నుంచి నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. కల్లుగీత సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో అంతడబ్బు చెల్లించే స్థితిలో కార్మికులు లేరని నాగేశ్వరరావు అన్నారు.
తాజావార్తలు
- ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
- మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
- నేడు దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
- కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా
- కస్తూరి రంగన్కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం
- బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్
- కేసీఆర్ స్పీచ్పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
- భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
- ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ
- మరిన్ని వార్తలు