4 లైన్లుగాయాదగిరిగుట్ట-వరంగల్ రహదారి

న్యూఢిల్లీ:తెలంగాణలోని యాదగిరి గుట్ట -వరంగల్ రహదారిని 4 లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. యాదగిరిగుట్ట – వరంగల్ 163వ జాతీయ రహదారి అభివృద్ధి కోసం కేంద్రంరూ. 1,905.23 కోట్లు మంజూరు చేసింది .