4గంటలకు వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ: రాజ్యసభ సాయంత్రం నాలుగు గంటల వరకు వాయిదా పడింది. విపక్షాల ఆందోళనల మధ్య సభ సజావుగా సాగకపోవడంతో ఛైర్మన్‌ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.