5 నుంచి 30 వరకు పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 5 నుంచి 30 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్ ప్రకటించారు. అవసరమైతే ఈ గడువును మరింత పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు.