ఓటు వేయడానికి వచ్చి వృద్ధుడు మృతి

ఖమ్మం,(జనంసాక్షి): తల్లాడ మండలం వెంగన్నపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వచ్చి గోపయ్య అనే వృద్దుడు మృతి చెందాడు.