రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: మంత్రి నర్సింహ

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో మంత్రి తోట నర్సింహ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. రాష్ట్ర విభజన అనివార్యమైతే సీమాంధ్ర మంత్రుల రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మంత్రి స్పష్టం చేశారు.