పీసీసీ చీఫ్‌ బొత్సతో దామోదర భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భేటీ అయ్యారు. సమావేశంలో ఢిల్లీ పరిణామాలు, కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ భేటీ అంశాలతో పాటు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.