దిగ్విజయ్‌సింగ్‌తో మర్రి శశిధర్‌రెడ్డి భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్వాజయ్‌సింగ్‌తో కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో తెలంగాణ అంశం, రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.