కొనసాగుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధిక్యం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. 17 జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ అధిక్యం కొనసాగుతోంది.