బెంగాల్‌లో కొనసాగుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏకపక్ష అధిక్యం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని పంచాయతీ, సమితి, జిల్లా పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏకపక్ష అధిక్యం కొనసాగుతోంది. మొత్తం17 జిల్లాల్లో టీఎంసీ 13, కాంగ్రెస్‌ 2, ఒక చోట వామపక్షాలు అధిక్యంలో ఉండగా మరో జిల్లాలో హోరహోరీ పోటీ కొనసాగుతోంది.