దిగ్విజయ్‌సింగ్‌తో సీమాంధ్ర నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దాగ్విజయ్‌సింగ్‌తో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని విభజించొద్దని దిగ్విజయ్‌కు సీమాంధ్ర నేతలు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు కనుమూరి బాపారాజు నివాసంలో సీమాంధ్ర నేతలు సమావేశమై రాష్ట్ర విభజనపై చర్చించారు.