తెలంగాణ ప్రజల ఆక్షాంక్ష నెరవేరబోతోంది: గుత్తా

ఢిల్లీ: తెలంగాణ ప్రజల అకాంక్ష  నెరవేరబోతుందని గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతుందని, సీమాంధ్ర సోదరులు సహకరిస్తారని అన్నారు.