ప్రధాని మన్మోహన్తో సోనియా సమావేశం
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్సింగ్తో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాయంత్రం జరిగే యూపీఏ సమయ్వయ కమిటీ, సీడబ్ల్యూసీ సమావేశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఎజెండగా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.