కొద్ది సేపటి క్రితం ఢిల్లీ చేరుకున్న సీఎం

ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకున్నారు.