జైపాల్‌ నివాసంలో టీ కాంగ్రెస్‌ నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై వారు చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది.