తెలంగాణకు అనుకూలంగా సీడబ్ల్యూ ఏకగ్రీవ తీర్మానం
న్యూఢిల్లీ (జనంసాక్షి) : తెలంగాణ అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణపై చర్చించేందుకు సోనియా నివాసంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
న్యూఢిల్లీ (జనంసాక్షి) : తెలంగాణ అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణపై చర్చించేందుకు సోనియా నివాసంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.