హైదరాబాద్‌ బయలుదేరిన సీఎం

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపే విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పోరాడి ఓడిపోయారు. తెలంగాణను ఆపేందుకు ఆయన పార్టీ అధిష్టానం వద్ద చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. దీంతో ఆయన సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుండగానే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలదేరారు. రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా మిగిలిపోతున్నానన్న బాధ ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించిందని వార్త సంస్థలు పేర్కొన్నాయి. విషన్న పదనాలతోనే ఆయన నగరానికి తిరుగు పయనమయ్యారని తెలిపారు. చివరి నిమిషం వరకు అధినేత్రి సోనియాక తెలంగాణ ఏర్పాటును ఆపివేఅయాలనే చెప్పారు అధినేత్రి ససేమిరా అనడంతో ఆయన మిన్నకున్నాడు.