ఢిల్లీలో కేంద్రమంత్రులు, ఎంపీలు భేటీ

ఢిల్లీ: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఇవాళ ఢిల్లీలో సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యచరణపై వీరంతా చర్చిస్తున్నట్లు సమాచారం.