వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు

న్యూఢీల్లీ: వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌ వెల్లడించారు.బిల్లు ఆమోదం పొందేందుకు అందరు సహకరించాలని ఆయన కోరారు. సీమాంద్రనేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఆయన సూచించిరు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.