టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
బులవాయో,(జనంసాక్షి): బులవాయో వేదికగా భారత్-జింబాబ్వే మధ్య నాలుగో వన్డే మరికొధ్ది సేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
బులవాయో,(జనంసాక్షి): బులవాయో వేదికగా భారత్-జింబాబ్వే మధ్య నాలుగో వన్డే మరికొధ్ది సేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.