ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు: సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వచ్చే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజల సుధీర్ఘ పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావిస్తుందని ఆమె అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నం చేయాలని కోరారు.