సంజయ్‌ చంద్రకు సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో యునిటెక్‌ ఎండీ సంజయ్‌ చంద్రకు సుప్రీంకోర్టు  నోటీసులు జారీ చేసింది. సంజయ్‌ చంద్ర బెయిల్‌ రద్దు చేయాలన్న సీబీఐ అభ్యర్థనపై కోర్టు జారీ చేసింది.