ఆశాభావం వ్యక్తం చేస్తున్న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

ఢిల్లీ: ఈ నెల 5 నుంచి 30 వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న అన్ని అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తామని ప్రధాని తెలిపారు.