అద్వానీ నివాసంలో ఎన్డీయే అగ్రనేతల భేటీ
ఢిల్లీ,(జనంసాక్షి): అద్వానీ నివాసంలో ఎన్టీఏ అగ్రనేతలు సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సమావేశానికి రాజ్నాథ్సింగ్, గోపీనాథ్ముండే, రవిశంకర్ ప్రసాద్, జశ్వంత్సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్జైట్లీ తదితరులు హాజరయ్యారు.