రాజ్యసభకు హాజరైన క్రికెటర్ సచిన్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇవాళ రాజ్యసభకు ఎంపికైన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇవాళ రాజ్యసభకు ఎంపికైన విషయం తెలిసిందే.