వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై సభ్యులు సభలో ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సభ వాయిదా పడింది.