స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లిన టీడీపీ ఎంపీలు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. మరోవైపు తమ ప్రాంత ప్రయోజనాలు కాపాగాలని, రాష్ట్రన్ని విడదీయొద్దని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. రాజ్యసభలో కూడా ఆంధ్రప్రదేశ్ విభజనను నిరసిస్తూ ఇద్దరు టీడీపీ ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. రాజ్యసభలో కూడా ఆంధ్రప్రదేశ్ విభజనను నిరసిస్తూ ఇద్దరు టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.