తిరిగి ప్రారంభం అయిన సభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ, రాజ్యసభ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో స్పీకర్‌ మీరాకుమార్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఛాంపియన్స్‌ ట్రోఫీ, జింబాబ్వే వన్డే సిరీస్‌ గెలుచుకున్న టీమిండియాకు లోక్‌సభ అభినందన తెలిపింది.