మూడింటికి వాయిదా పడిన లోక్‌సభ

ఢిల్లీ: రెండు గంటలకు ప్రారంభమైన లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీల సమైక్యాంధ్ర నినాదాలు మరోసారి మిన్నంటాయి. దాంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం మూడుగంటలకు వాయిదా వేశారు.