నిర్భయ కేసులో బాలనేరస్తుడికి శిక్ష ఖరారు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సమూహిక అత్యాచారం కేసులో బాల నేరస్థుడికి శిక్ష ఖరారైంది. ఢిల్లీ జువైనల్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ఘటనలో బాలనేరస్తుడి పాత్ర ఉందని తేలడంతో కోర్టు శిక్ష విధించాలని నిర్ణయం తీసుకుంది. శిక్ష వెలువడాల్సి ఉంది.