ఇసుక తవ్వరాదు: హరిత ట్రిబ్యునల్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పర్యావరణ పరిరక్షణకు హరిత ట్రిబ్యునల్‌ గట్టి నిబంధనలు విధించింది. ఈ మేరకు కఠిన ఉత్తర్వలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా దేశంలో ఎక్కడా ఇసుక తవ్వకాలు జరుపరాదని తీర్పు చెప్పింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది.