ఐదుగురు దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

కాకినాడ : హర్యానాకు చెందిన ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కాకినాడ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. దొంగల ముఠా నుంచి రెండు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.