నష్టాలతో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 185 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి.