పాక్ సైన్యం దాడిలో భారత జవాన్లు మృతి
జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లోని చకందాబాద్ వద్ద భారత బలగాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు మృతి చెందినట్లు సమాచారం.
జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లోని చకందాబాద్ వద్ద భారత బలగాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు మృతి చెందినట్లు సమాచారం.