క్రమంగా తగ్గుతున్న ధవళేశ్వరం ఆనకట్ట

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ప్రస్తుత నీటిమట్టం 14.9 అడుగులకు చేరింది.