ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా రఘురాం రాజన్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త గవర్నర్‌గా రఘురాం రాజన్‌ను నియమించారు. సెప్టెంబర్‌ నాలుగున పదవీ విరమణ దువ్వూరి సుబ్బారావు స్థానంలో రఘురాం రాజన్‌ బాధ్యతలు స్వీకరిస్తారు.