ప్రధానితో ఏకే ఆంటోని భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో రక్షణ మంత్రి ఏకే ఆంటోని భేటీ అయ్యారు. పూంచ్‌ వద్ద పాక్‌ సైన్యం భారత జవాన్లపై కాల్పులు జరపిన ఘటనపై చర్చించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం విదాతమే. అయితే కాల్పులు జరిపింది. పాక్‌ సైన్యమే అని భారత జవాన్లు చెబితే, రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ప్రకటించింది. విభిన్న ప్రకటనలు తప్పుబట్టాయి.