దిగ్విజయ్సింగ్తో టీ కాంగ్రెస్ ఎంపీలు భేటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్తో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఆపొద్దంటూ దిగ్విజయ్కు ఎంపీలు విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్తో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఆపొద్దంటూ దిగ్విజయ్కు ఎంపీలు విజ్ఞప్తి చేశారు.