రాజ్యసభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ ఐదు నియిషాలకే వాయిదా పడింది. సీమాంధ్ర టీడీపీ ఎంపీలు రాజ్యసభలో ఆందోళనకు దిగారు. మూడో రోజూ సభలో కార్యకలాపాలను స్తంభింపచేశారు. సమైక్యాంధ్ర నినాదాలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభను రేపటికి వాయిదా పడింది.