సోనియాతో భేటీ అయిన జేడీ శీలం, మధుయాష్కీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో కేంద్ర మంత్రి జేడీ శీలం, నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.