లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెెక్స్‌ 27 పాయింట్లు, నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది.