సుప్రీంకోర్టులో మాయవతికి ఊరట
ఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయవతికి సుప్రీకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసును తిరగదోలాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోరుట కొట్టేసింది.
ఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయవతికి సుప్రీకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసును తిరగదోలాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోరుట కొట్టేసింది.