ప్రారంభమయిన పార్లమెంట్‌ ఉభయ సభలు

ఢిల్లీ,(జనంసాక్షి): నాలుగో రోజు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు 11 గంటలకు ప్రారంభమయ్యాయి. రైల్వే ప్రాజెక్టుల గురించి ప్రశ్నోత్తరాల సమయం లోక్‌సభలో కొనసాగుతుంది.