సోనియాతో భేటీ అయిన శంకర్రావు
ఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాజీ మంత్రి శంకర్రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
ఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాజీ మంత్రి శంకర్రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.