బిజినెస్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ సభ్యుడిగా మధుయాష్కీ

ఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ బిజినెస్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ సభ్యుడిగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధుయాష్కీ నియామకం అయ్యారు.