క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించిన సైనా
గాంగ్చౌ,(జనంసాక్షి): చైనాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ థాయ్లాండ్ క్రీడాకారిణి పోర్న్టిప్ పై 21-1, 16-21, 21-14 తేడాతో విజయం సాధించింది. దీంతో సైనా క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది.