ఏడున్నర గంటలపాటు కాల్పులు
ఢిల్లీ,(జనంసాక్షి): జమ్మూకాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లలో పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శుక్రవారం రాత్రి ఏడున్నర గంటలపాటు పాక్ దళాలు కాల్పులు జరిపాయని తెలిపింది.